తెలంగాణ రైతు భరోస విడుదల తేదీ మరియు వివరాలు! ఇప్పడే మీ పేరు చెక్ చేస్కోండి | Telangana Rythu Bharosa Status 2025

Telangana Rythu Bharosa Scheme 2025: తెలంగాణ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని తెలియజేసింది. రైతుల ఖాతాల్లోకి నేరుగా 12000/- రూ జమ చేయనున్నట్లు తెలియజేసింది. రైతు భరోసా పధకం తరుపున ఈ డబ్బును రైతులకు అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. తెలంగాణ రైతులకు రబీ మరియు ఖరీఫ్ కి సంభందించి రెండు సార్లుగా ఇవ్వనున్నారు. రైతుల ఖాతాల్లోకి ఈ పధకం ద్వారా జూన్ 6 వ తేదీ నుండి 10 వ తేదీ మధ్యలో వేయనున్నట్లు తెలియజేసారు.

ఇంతకు ముందు 3.5 ఎకరాలు వరకు ఉన్న రైతులకు మాత్రమే ఈ పధకం వర్తించే విధంగా రూపొందించి ఇవ్వడం జరిగింది కానీ ఈ సరి మాత్రం 4 ఎకరాలు లేదా అంతకు మించి ఉన్న అర్హత కలిగిన అభ్యర్ద రైతులకి ఈ పధకం వర్తిస్తుంది అని తెలియజేసారు. ఈ విషయాన్నీ 2025 మే 28వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేసారు.

LIC Assured Income FD Plan
నెలకు ₹10,000 అందించే LIC FD ప్లాన్ | LIC Assured Income FD Plan

రైతు భరోసా పథకం – అర్హతలు మరియు దరఖాస్తు ప్రక్రియ

అర్హతలు

  • వయస్సు: దరఖాస్తుదారుల వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • భూమి: ధరణి పోర్టల్‌లో నమోదు అయి, వ్యవసాయానికి అనుకూలమైన భూమి కలిగి ఉండాలి.
  • పట్టాదారులు: అటవీ హక్కుల గుర్తింపు (RoFR) పట్టాదారులు కూడా ఈ పథకానికి అర్హులు.
  • అనర్హత భూములు: వాణిజ్య, రియల్ ఎస్టేట్, మైనింగ్ మరియు పరిశ్రమల కోసం వినియోగించే భూములు ఈ పథకానికి అనర్హం.
  • అనర్హులు: ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు ఈ పథకానికి అర్హులు కాదు.

దరఖాస్తు ప్రక్రియ

  • ఇప్పటికే పొందినవారు: గతంలో రైతు భరోసా నిధులు పొందినవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ప్రభుత్వం వద్దనే ఉంటాయి.
  • కొత్త దరఖాస్తుదారులు ఎలా దరఖాస్తు చేయాలి?:
    • ఫారం పొందడం: మీ మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి లేదా క్లస్టర్ అధికారి ను సంప్రదించి దరఖాస్తు ఫారం పొందాలి.
    • ఫారం నింపడం: దరఖాస్తులో రైతు యొక్క వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు, భూమి వివరాలు నమోదు చేయాలి.

అవసరమైన పత్రాలు (Required Documents):

పత్రం పేరుఅవసరం వివరాలు
పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్భూమి వివరాల కోసం
బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్నిధులు జమ చేయడానికి
ఆధార్ కార్డు జిరాక్స్గుర్తింపు పత్రం
  • ఎవరికీ సమర్పించాలి: పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారాన్ని వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించాలి.

స్టేటస్ చెక్ చేయడం ఎలా?

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://www.rythubharosa.telangana.gov.in/Login.aspx
  2. లాగిన్ విధానం: మీ మొబైల్ నంబర్ ద్వారా ఓటిపి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  3. స్థితి పరిశీలన: మీ దరఖాస్తు స్థితి, చెల్లింపు వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
telangana raithu bharosa payment status
telangana raithu bharosa payment status

Telangana Rythu Bharosa Scheme 2025FAQs

Who is eligible for the Telangana Rythu Bharosa Scheme 2025?

Farmers aged between 18 to 59 years with agricultural land registered on Dharani portal are eligible.

When will the scheme amount be credited to farmers’ accounts?

The payment will be credited between June 6 and June 10, 2025.

Ujjwala Yojana Subsidy 2025
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం | Ujjwala Yojana Subsidy 2025
Do previous beneficiaries need to reapply for the scheme?

No, farmers who received benefits previously do not need to reapply as their data is already available with the government.

Author: Roshan

Roshan is a content writer at bhubharati.co.in, where he contributes articles on government schemes, public services, and social awareness topics. With a background in news writing and educational content development, Roshan brings years of experience in simplifying complex policies and making information accessible to all. His work focuses on empowering readers—especially students, farmers, and rural citizens—by delivering accurate, easy-to-understand content rooted in facts and public interest.

Leave a Comment